Tuesday, April 23, 2024

నేడు పోలవరంలో సీఎం జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన, అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు సీఎం జగన్‌. ఇందులో భాగంగానే ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న జగన్‌ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ప్రాజెక్ట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement