Saturday, April 20, 2024

Breaking: సీఎం జ‌గ‌న్ క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న ర‌ద్దు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహ‌న్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దయ్యింది. కడప ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా, ఎయిర్‌ ట్రాఫిక్‌ క్లియరెన్స్ కావడం లేదు. కడప ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటన రద్దు చేసుకున్నారు. వచ్చే వారం ఈ పర్యటనను అధికారులు షెడ్యూల్‌ చేసే ఛాన్స్‌ ఉంది. దీనిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement