Tuesday, April 16, 2024

జలవనరులపై సీఎం జగన్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలవనరులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ ఈరోజు జల వనరుల శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షకు మంత్రి అంబటి రాంబాబు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జలవనరులకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement