Thursday, April 25, 2024

ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. ఈరోజు ఉదయం సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం చేరుకోగా.. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల స్వాగతం పలికారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరమ్ సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement