Saturday, April 20, 2024

Breaking: ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ

ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వర్షాలు, వరదలకు తీవ్ర నష్టం జరింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు.  వదర సాయం కింద వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కోరారు. వరద నష్టం అంచనా వేసేందుకు ఏపీకి కేంద్ర బఈందాన్ని పంపాలని లేఖలో సీఎం జగన్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement