Friday, March 29, 2024

కాసేప‌ట్లో ప్ర‌ధాని మోడీతో సీఎం జ‌గ‌న్ భేటీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్రమోడీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులతో పాటు పోలవరం ప్రాజెక్టు, పెండింగ్ బకాయిలపై చర్చించనున్నారు. అదేవిధంగా విభజన అంశంతో పాటు రాజధాని అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసే ఛాన్స్ ఉందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement