Thursday, March 28, 2024

కాసేప‌ట్లో సీఎం జ‌గ‌న్ కీల‌క భేటీ..

తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు పరిశీలకులతో భేటీ కానున్నారు. ఇటీవల 175 నియోజకవర్గాలకు సీఎం జగన్ పరిశీలకులను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లలో మార్పులు చేర్పులు చేశారు. అయితే మార్పులు చేసిన తరువాత సీఎం జగన్ మొదటి సమావేశం నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement