Tuesday, March 26, 2024

వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన సీఎం జ‌గ‌న్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇవాళ క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. కడప జిల్లాలోని పులమత్తూరు గ్రామానికి చేరుకున్న జ‌గ‌న్ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌రిశీలిస్తున్నారు. పుల‌ప‌త్తూరులోని వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న సంద‌ర్భంగా సీఎం వ‌ర‌ద బాధితుల‌తో మాట్లాడారు. స‌హాయ‌క శిబిరాల్లో వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. అలాగే రాజంపేట‌లో వ‌ర‌ద ప్రాంతాల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం జ‌గ‌న్ తిల‌కించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement