Friday, April 26, 2024

98శాతం హామీలు అమలు చేసిన సీఎం జగన్.. రోజా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 98శాతం హామీలు అమలు చేశారని ఏపీ మంత్రి రోజా అన్నారు. తిరుపతిలో ఆమె మాట్లాడుతూ… ప్రజలు కోరినట్లుగానే సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. సీఎం జగన్ పట్ల చంద్రబాబు, పవన్ పిచ్చి మాటలు మాట్లాడితే ఇద్దరిని మెంటల్ ఆస్పత్రిలో చేర్పిస్తామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement