Friday, March 29, 2024

కందుకూరు ఘ‌ట‌న‌పై సీఎం జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి..

కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో తొక్కిసలాట జ‌రిగి 8మంది చ‌నిపోయిన ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఏపీ సీఎంవో ట్వీట్ చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement