Friday, April 19, 2024

రేపు ఢిల్లీకి సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్ళనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి జగన్‌. ఈనెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్ళి… ప్రధాని మోడీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. అయితే.. ఇప్పుడు హఠాత్తుగా రెండోసారి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. రెండు వారాల్లోపే సీఎం ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠత నెలకొంది. దీనిపై ప్రతి పక్షాలు కూడా ఆరా తీస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement