Friday, April 19, 2024

వల్లభాయి పటేల్, పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళులు

భారతరత్న సర్ధార్‌ వల్లభాయి పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. అదే విధంగా భారతరత్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ విషయాన్ని సీఎం జగన్ కూ యాప్ లో పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement