Tuesday, April 23, 2024

Breaking: అమిత్ షా తో సీఎం జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సీఎం జగన్ భేటీ అయ్యారు. విభజన హామీలు, పెండింగ్ బకాయిలపై చర్చించనున్నారు. నిన్న ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ అయిన విషయం విధితమే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement