Wednesday, April 24, 2024

Breaking: మంత్రివర్గ విస్తరణపై కేబినెట్ భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. మంత్రి వర్గం నుంచి తప్పుకున్న వారు పార్టీకి పనిచేయాలన్నారు. పదవి నుంచి తప్పించిన వారికి జిల్లా ఇన్ ఛార్జ్ పదవులు ఇస్తామన్నారు. కొంత మంది మాత్రం మంత్రివర్గంలో కొనసాగుతారన్నారు. కేబినెట్ భేటీ సీఎం జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement