Friday, April 19, 2024

Breaking: ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మీకి క్లీన్ చిట్

ఓఎంసీ కేసులో ఏఐఎస్ అధికారిణి శ్రీలక్ష్మీకి హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. శ్రీలక్ష్మీకి క్లీన్ చిట్ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈకేసులో ఏఐఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ ఏడాది పాటు జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ ఏపీలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement