Saturday, April 20, 2024

సత్యసాయి బాబా జ‌న్మదిన‌ వేడుకల్లో పాల్గొననున్న సీజేఐ ఎన్​వీ రమణ

పుట్టపర్తి: భగవాన్ సత్యసాయి బాబా జన్మదిన వేడుకల‌ల్లో సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్ వీ ర‌మ‌ణ పాల్గొంటున్నారు. సోమ‌వారం జరిగే యూనివర్సిటీ 40 వ స్నాతకోత్సవానికి కి ఆయ‌న‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

బెంగళూరు నుంచి ఆదివారం రాత్రి పుట్టపర్తి చేరుకున్న చీఫ్ జ‌స్టిస్‌కు జిల్లా అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్నాతకోత్సవం సందర్భంగా 36 మంది విద్యార్థులకు బంగారు పత‌కాలను న్యాయమూర్తి అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement