Tuesday, April 16, 2024

టీడీపీ నేత విజయ్ కి మరోసారి సీఐడీ నోటీసులు..

తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల విజయ్‎ కి మరోసారి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నర్సీపట్నంలోని విజయ్ ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసులు అందజేశారని తెలుస్తోంది. ఈనెల 28న విజయ్ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. కాగా సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై విజయ్‎కు అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement