Thursday, March 28, 2024

తిరుపతిలో వైసీపీ అభ్యర్థి ముద్దిళ్ల గురుమూర్తికి 32,397 ఓట్ల అధీక్యం‌

తిరుపతి ఉపఎన్నికలో 8వ‌రౌండ్ పూర్తి అయ్యే సరికి వైసీపీ అభ్యర్థి ముద్దిళ్ల గురుమూర్తి 32,397 ఓట్ల ముందంజలో ఉన్నారు.
ఎనిమిదవ రౌండ్: గురుమూర్తి (వైసీపీ) : 66958, పనబాక లక్ష్మీ (టీడీపీ) : 34561, రత్నప్రభ (బీజేపీ) : 5117, వైసీపీ అధిక్యం : 32397
ఏడవ రౌండ్: గురుమూర్తి (వైసీపీ) : 62029, పనబాక లక్ష్మీ (టీడీపీ) : 32669, రత్నప్రభ (బీజేపీ) : 4936, వైసీపీ అధిక్యం : 29360
ఆరవ రౌండ్ లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 24811 ఓట్లు, వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి 47098 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 3694 ఓట్లు వచ్చాయి. ఐదవ రౌండ్ లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 22903 ఓట్లు, వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి 42985 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 3489 ఓట్లు వచ్చాయి. .

Advertisement

తాజా వార్తలు

Advertisement