Wednesday, April 24, 2024

రోజాకు వైసిపి నేత‌ల ప‌రామ‌ర్శ‌..

సత్యవేడు :  చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో రెండు మేజర్‌ ఆపరేషన్లు చేయించుకున్న ఏపిఐసీసీ చైర్మన్, నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్కే రోజాను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి,సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కార్మిక సంఘం అధ్యక్షులు బీరేంద్ర వర్మ, సత్యవేడు సింగిల్ విండో చైర్మన్ నిరంజన్ రెడ్డి పరామర్శించారు. చెన్నై లోని రోజా నివాసానికి చేరుకొని ఆరోగ్య విషయాని తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో పునరంకితం కావాలని ఆకాంక్షించారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement