Thursday, April 18, 2024

తిరుపతి కౌంటింగ్ – వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 13,991 ఓట్ల ఆధీక్యం..

తిరుపతి: తిరుపతి ఉపఎన్నికలో నాలుగవ రౌండ్ పూర్తి అయ్యే సరికి వైసీపీ అభ్యర్థి ముద్దిళ్ల గురుమూర్తి ముందుజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి 31511ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 17520 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 2191ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి 13,991 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement