Friday, April 19, 2024

Breaking: చిత్తూరులో వలంటీర్ ఆత్మహత్య

వలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. తన ఆత్మహత్యకు వైసీపీ నాయకులే కారణమంటూ సూసైడ్ నోట్ లభించినట్లు సమాచారం. తన వద్ద మహిళా ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ అంజలి, చిత్తూరు వైసీపీ నేత సయ్యద్ లు డబ్బులు అప్పుగా తీసుకొని ఇవ్వలేదని, డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరించినట్లు లెటర్ లో శరవణ రాసిపెట్టారు. తన కుటుంబాన్ని ఏదైనా చేస్తామని బెదిరిస్తున్నారని నోట్ లో తెలిపారు. దీంతో శరవణ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement