Wednesday, March 27, 2024

జల్లికట్టులో విషాదం.. ఒకరు మృతి, న‌లుగురికి గాయాలు

జల్లికట్టులో ఒకరు మృతిచెందగా, న‌లుగురికి గాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో నిర్వహించిన జల్లికట్టులో విషాద ఘటన జరిగింది. చిత్తూరు జిల్లాలోని ఎర్రినాగేపల్లిలో జల్లికట్టు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న 54ఏళ్ల శీనప్ప ఎద్దు పొడవడంతో మృతి చెందగా, మరో న‌లుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement