Thursday, April 25, 2024

ట్రాక్ట‌ర్ బోల్తా.. ఒక‌రు మృతి, 15మంది కూలీల‌కు గాయాలు

ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రో 15మంది కూలీల‌కు గాయాలైన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో అమరాపురం మండలం కె.శివరం సమీపంలో చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా బోల్తా పడిన‌ ఘటనలో మహిళ మృతి చెందగా, 15 మంది కూలీలకు గాయాలయ్యాయి. పనికోసం వెళ్తూ 15మంది కూలీలు ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రులను మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement