Thursday, April 25, 2024

Tirupati: చెట్టుకు ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

తిరుపతి : దామినేటి సమీపంలో చెరువు కట్ట దగ్గర శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి (55) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి తిరుచానూరు ఎస్సై టీవీ సుబ్బయ్య పరిశీలించి అతని దగ్గర ఎటువంటి అడ్రస్ లేదని తెలిపారు. వివరాలు తెలిసిన వాళ్లు ఈ నెంబర్లకు సీఐ నెంబర్ 9440796755, ఎస్ఐ నెంబర్ 9347949532 సమాచారం అందించాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్సీ మెడికల్ కళాశాలకు తరలించినట్లు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement