Sunday, March 24, 2024

Tirupathi : బోన్‌కి చిక్కిన చిరుత.. జూ పార్కుకు తరలింపు..

తిరుపతి వెటర్నరీ వర్సిటీలో గత కొంతకాలంగా చిరుత సంచిరిస్తుంది. అటవీ శాఖ అధికారులకు హాస్టల్‌ విద్యార్థులతోపాటు పలువురు సమాచారం అందించడంతో చిరుతను పట్టుకునేందుకు వర్సిటీ పరిసరాల్లో రెండు బోన్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆదివారం ఉదయం బోనుకు చిరుత చిక్కింది. అటవీ శాఖ అధికారులు ఆ చిరుతను జూ పార్కుకు తరలించారు. ఇక వ్సిటీలో ఎవరు భయాందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement