Friday, April 19, 2024

యధావిధిగా శ్రీవారి దర్శనాలు

తిరుప‌తి – ఏపీ ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాష్ట్రంలో కర్ప్యూ విధించింది.ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనాలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. శ్రీవారి దర్శనాలను యధావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అలిపిరి టోల్ గేట్‌లో వాహనాలకు యథావిధిగా అనుమతి ఉంటుందని తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత దర్శన టోకేన్లు కలిగి అలిపిరి వద్దకు చేరుకునే భక్తులను తిరుమలకు అనుమతించనున్నట్లు టీటీడీ పేర్కొంది. భక్తులు ఆందోళనకు గురికావొద్దని టీటీడీ కోరింది

Advertisement

తాజా వార్తలు

Advertisement