Saturday, April 20, 2024

క‌రోనాతో తిరుచానూరు ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడు క‌న్నుమూత‌…

తిరుచానూరు – తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు ఎం జి రామచంద్రన్ (60) కరోనాతో కన్నుమూసారు. కొన్ని రోజులు క్రితం అయన‌కు క‌రోనా సోక‌గా, హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతున్నారు.. నేటి మ‌ధ్యాహ్నం ప‌రిస్థితి విష‌మించి మ‌ర‌ణించారు.. ఆయ‌న మృతి ప‌ట్ల టిటిడి అధికారులు దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు… సంతాపం ప్ర‌క‌టించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement