Sunday, March 24, 2024

టీటీడీ భద్రతలో ఎక్కడా రాజీపడటం లేదు.. ఈవో ధ‌ర్మారెడ్డి

టీటీడీ భద్రతలో ఎక్కడా రాజీపడటం లేదని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి అన్నారు. శ్రీవారి ఆలయ సమీపంలో డ్రోన్‌ వీడియోపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తిరుమలలో డ్రోన్‌ సర్వేకు IOCLకు అనుమతి ఇచ్చిందనడం అవాస్తవమన్నారు. అన్నదానం నుండి డంపింగ్‌ యార్డు వరకు మాత్రమే సర్వేకు అనుమతిచ్చామని తెలిపారు. త్వరలోనే యాంటి డ్రోన్‌ టెక్నాలజీని తీసుకొస్తున్నామని తెలిపారు. వైరల్‌ అయిన వీడియోలు ఫేక్‌ వీడియోలా లేక నిజమైనవా అని తేలాల్సి ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement