Tuesday, April 16, 2024

కుప్పం మండలంలో ఉద్రిక్తత

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అర్ధరాత్రి లక్ష్మీపురంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు కత్తులతో ఒకిరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కుప్పం ఏరియా ఆసుపత్రి వద్దకు వైసీపీ, టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement