Friday, April 26, 2024

నకిలీ హోంగార్డుల కుంభకోణంలో.. ఏడుగురు అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో నకిలీ హోంగార్డుల కుంభకోణంలో డొంక కదులుతోంది. స్కామ్ తో సంబంధమున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన నిందితుడు హోంగార్డు రైటర్ మణికంఠ ఉన్నారు. హోంగార్డు ఇన్ ఛార్జి కానిస్టేబుల్ జయకుమార్, ఎస్పీ ఆఫీసులో హోంగార్డు, క్లర్క్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఒక్కో ఉద్యోగానికి రూ.3నుంచి రూ.8లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement