Thursday, March 28, 2024

ఓటు హక్కును వినియోగించుకున్న టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు జరుగుతున్న పోలింగ్ లో టిడిపి అభ్య‌ర్ధి ప‌న‌బాక ల‌క్ష్మీ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు… కోట మండలము వెంకన్న పాలెం లోని పోలీంగ్ కేంద్రానికి త‌న భ‌ర్త కృష్ణ‌య్య‌తో క‌ల‌సి వ‌చ్చి సామాన్య ఓట‌రులా క్యూలో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement