Friday, April 19, 2024

శివయ్య సన్నిధిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

శ్రీకాళహస్తీశ్వరాలయం – శివయ్య సన్నిధిలో బుధవారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్వామి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేశారు వారికి స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దరాజు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద వేదపండితులు ఆశీర్వచనం తీర్థప్రసాదాలను జ్ఞాపికను అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement