Friday, March 29, 2024

Breaking: తిరుపతిలో మున్సిపల్ కార్మికుల మెరుపు సమ్మె

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో మున్సిపల్ కార్మికులు మెరుపు సమ్మె నిర్వహించారు. జీతాల పెంపు, చెత్త సేకరణకు పరికరాలు లేవంటూ నిరసన తెలిపారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement