Thursday, April 25, 2024

కుప్పం ఎమ్మెల్యే హైదరాబాద్ కు లోకల్.. కుప్పానికి నాన్ లోకల్.. జగన్

కుప్పం ఎమ్మెల్యే హైదరాబాద్ కు లోకల్.. కుప్పం నియోజకవర్గానికి నాన్ లోకల్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. తనకు కావాల్సింది కుప్పం నుంచి పిండుకున్నారన్నారు. 14ఏళ్లుగా సీఎంగా ఉండి కూడా కుప్పంలో కరువు సమస్యను పరిష్కరించలేకపోయారన్నారు. కుప్పం నుంచి చాలా తీసుకున్నాడు.. కానీ ప్రజలకు ఏం చేయాలో ఆలోచించలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement