Saturday, April 20, 2024

14న జ‌గ‌న్ ప్రచార స‌భ – ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన నేత‌లు

తిరుప‌తి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 14వ తేదీ తిరుప‌తికి రానున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచార స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొన‌నున్నారు. ఈ నేప‌థ్యంలో జగన్ పాల్గొన‌బోయే మీటింగ్ స్థలాన్ని వైయ‌స్ఆర్ సీపీ జిల్లా ఇన్‌చార్జ్‌, టీటీడీ చైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ప్ర‌భుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, త‌దిత‌రులు ప‌రిశీలించారు. అక్క‌డ చేయాల్సిన ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement