Friday, March 29, 2024

టీకా వికటించి చిన్నారి మృతి..

వాల్మీపురం మండలం, గంధబోయన పల్లి పంచాయతీకి చెందిన దంపతులు సైలజ, సుధాకరలకు రెండు నెలల క్రితం అడ శిశువు జన్మించింది. చిన్నారికి నెల సూది వేయించడం కోసం గడమాన పల్లెకు వెళ్లిన చిన్నారి తల్లి సైలజ అక్కడున్న వైధ్య సిబ్బంది ఏయన్ఎమ్ లు ఉషారాణి, రెడ్డెమ్మలను అశ్ర యించారు.. వారు పలుమార్లు రేపు మాపంటూ తిప్పించుకుని పక్క పంచాయతీ అయిన మూరె వాడ్లపల్లె పంచాయతీకి సైలజను పిలపించి చిన్నారికి టీకా వేశారన్నారు… టీకా సరిగా వేయని కారణంగా ఆ టీకా వికటించ డంతో రెండు రోజుల క్రితం చిన్నారి మృతి చేందింది… ఈ వ్యవహారంపై బాధ్యులను బాదితులు నిలదీయడంతో అపవాదం నుంచి తప్పించు కోవడాని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామణి బెదిరిస్తున్నారని బాధితులు కన్నీటి పర్వంత మయ్యారు….ఉన్నతధికారులు స్పందించి క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి, తగు న్యాయం చేయాల న్నారు… బాధ్యులపై చట్ట రీత్య చర్యలు తీసుకోవాలన్నారు… దీనిపై బాధితులు పోలీసుల‌కు సైతం ఫిర్యాదు చేశారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement