Friday, April 19, 2024

మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన ఆరోగ్యశాఖ మంత్రి రజిని..

తిరుపతి సిటీ : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈరోజు ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రజిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం కొద్దిసేపు మంత్రితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, డాక్టర్ ఆర్.ఆర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీహరి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement