Wednesday, April 24, 2024

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. రైతు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని పలమనేరు మండలం కొత్త ఇండ్లు గ్రామం వద్ద రైతులపై ఏనుగుల గుంపు దాడి చేశాయి. ఈ దాడిలో ఓ రైతు మృతిచెందాడు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ రహదారిపై స్థానికులు ఆందోళనకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement