Thursday, April 25, 2024

రుణ భారంతో భార్య‌భ‌ర్త‌లు ఆత్మ‌హ‌త్య …

పెద్ద పంజాని మండలం మందల కుంట గ్రామ పొలిమేరలో బావిలో దూకి భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మదనపల్లి రూరల్ మండలం టేకులపల్యంకు సంబందించిన గంగాధర్(22) సం సోని (20) దంపతులు గా పోలీసులు గురించారు.. గత కొద్దికాలం గా అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న కూతురు అల్లుడు తన తండ్రి సహాయం కోసం ఇక్క‌డ‌కు వ‌చ్చారు…. అయితే ఇక్క‌డ కూడా అప్పు ల‌భించ‌క‌పోవ‌డంతో ఇద్ద‌రు భావిలో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement