Tuesday, April 16, 2024

Breaking : మొలకలచెరువులో 23మంది వాలంటీర్ల తొలగింపు

చిత్తూరు జిల్లా మొలకలచెరువులో 23మంది వాలంటీర్లను తొలగించారు. వాలంటీర్లు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంపీడీఓ 23మంది వాలంటీర్లను తొలగించారు. తమ విధులను సక్రమంగా నెరవేర్చని కారణంగా ఈ వాలంటీర్లను తొలగిస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement