Saturday, April 20, 2024

తిరుపతి వెటర్నరీ వర్సిటీలో చిరుత సంచారం కలకలం..

తిరుపతి వెటర్నరీ వర్సిటీలో కొన్ని రోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. దీంతో వర్సిటీలో ఉండే విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందంటున్నారు. ఎప్పులు ఎలా దాడిచేస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కొందరు విద్యార్థులు హాస్టల్‌ ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇదిలా ఉండగా చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రెండు బోన్లను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement