Friday, April 26, 2024

టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి కొడుకు పార్థీవ‌దేహానికి ప్ర‌ముఖుల నివాళి..

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తనయుడి పార్థీవదేహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, జెసి నిశాంతి, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, టీటీడీ దేవస్థానం ప్రముఖులు, ఏపి తెలంగాణా పోలీస్ ఉన్నతాధికారులు పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement