Tuesday, March 26, 2024

రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ రిజిస్ట్రార్

తిరుపతి సిటీ : తిరుపతి సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆడిట్ ఆఫీస్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న మధు 5000 రూపాయలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. అధికారులు నిఘా ఉంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అలాగే కార్యాలయం నందు పలు రికార్డులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement