Friday, March 29, 2024

ప్ర‌మాద‌వశాత్తూ చెరువులో ప‌డి.. త‌ల్లీ, ఇద్ద‌రు పిల్ల‌లు మృతి

ఓజిలి : చెరువులో బట్టలు ఉత్తుక్కొవడానికి వెళ్లిన తల్లీ..ఇద్దరు పిల్ల‌లను చెరువు మింగేసింది. తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని కొత్తపేట గిరిజన కాలనీకి చెందిన కోట్లపాటి సునీత (32) ఆమె కుమార్తె వైష్ణవి (9), కుమారుడు వరుణ్ తేజ (2)లు గురువారం మధ్యాహ్నం గిరిజన కాలనీకి సమీపంలో ఉన్న చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లీ, బిడ్డలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనతో గిరిజన కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement