Friday, April 19, 2024

రాజంపేటలో ఏసీబీ సోదాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సర్పంచ్ ఎన్నికల్లో పోలీసులకు డబ్బులిచ్చారని ఆరోపణలున్నాయి. దీనిపై రాజంపేట ఆర్అండ్ బీ బంగ్లాలో విచారణ చేపడుతున్నారు. ఈ విచారణలో సుండుపల్లె, వీరబల్లె, రాజంపేట, నందలూరు సర్పంచులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement