Tuesday, April 16, 2024

కారును ఢీకొన్న ట్యాంకర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్ర‌గాయాలు

ఓ కారును పాల ట్యాంకర్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర‌గాయాలైన ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని చిల్లకూరు బైపాస్ వరగలి క్రాస్ రోడ్డు వద్ద రాంగ్ రూట్ లో వెళ్తూ పాల ట్యాంకర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర‌గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement