Thursday, April 18, 2024

వ‌ర‌ద‌లో చిక్కుకున్న బ‌స్సు.. తృటిలో తప్పిన ప్రమాదం

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం – పెనుగొండ రోడ్డులో కొట్నుర్ చెరువు మరువ పారుతుండడంతో ఒక ప్రవేట్ బస్సు నీటిలో చిక్కుకుంది. చెరువు మ‌రువ పారుతుండ‌డంతో రోడ్డు దాటుతున్న స‌మ‌యంలో సమయంలో నీటి ప్రవాహానికి బ‌స్సు ఓ వైపు ఒరిగి పోయింది. వెంటనే స్పందించిన సమీప వాహనదారులు, ప్రజలు, ప్రయాణికులను సురక్షితంగా బయటకు చేర్చారు. ప్ర‌మాదం తృటిలో త‌ప్ప‌డంతో ప్ర‌యాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement