Thursday, April 25, 2024

న‌గ‌రిలో ఓటు వేసిన ఎమ్మెల్యే రోజా….

న‌గ‌రి – వైసిపి ఎమ్మెల్యే రోజా మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌లో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.. త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం న‌గ‌రి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆమె నివాస స‌మీపంలో ఉన్న పోలింగ్ కేంద్రానికి వ‌చ్చి క్యూలైన్ ఉండి త‌న ఓటును వేశారు.. అంద‌రూ త‌మ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుని ప్ర‌జాస్వామ్యాన్ని పరిర‌క్షించాల‌ని రోజా ఈ సంద‌ర్భంగా ఓట‌ర్ల‌కు పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement