Friday, March 29, 2024

విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం లో చిన్న జీయర్ స్వామి

తాడేపల్లి,జూన్01(ప్రభ న్యూస్) త్రిదండి చిన్న జీయర్ స్వామి సీతానగరం ఆశ్రమంకు విచ్చేసి భక్తులకు తీర్థగోష్టి అందించారు. అనంతరం పెనుమాక గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవ మహా దివ్య క్షేత్రము నిర్వహిస్తున్నటువంటి అష్టోత్తర శతకుండాత్మక అష్టాక్షరి సహిత అద్భుత మహా శాంతి యాగము లో శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు వేంచేసి 108 దివ్య దేశ విగ్రహములు, వెంకటేశ్వర, పరమపదనాథ, రంగనాథ సూర్యనారాయణ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలులో పాల్గొని, భక్తులకు మంగళ శాసనాలు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement