Wednesday, April 24, 2024

10న నంద్యాలలో సీఎం విజిట్..

కర్నూలు, ప్రభన్యూస్ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 10న నంద్యాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీఎం ఏర్పాట్లకు సంబంధించి బుధవారం ఇన్‌ఛార్జి మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎం చేతుల మీదుగా ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి అధికారులు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement